Online Fraud: నంద్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆన్లైన్ మోసానికి ప్రభుత్వ ఉపాధ్యాయుడు బలి అయ్యాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మి మోసపోయారు. సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Home Andhra Pradesh Online Fraud: నంద్యాల జిల్లాలో విషాదం, ఆన్లైన్ మోసానికి ప్రభుత్వఉపాధ్యాయుడి బలి, సెల్ఫీ వీడియో తీసుకుని...