వెంకట రమణ డైరెక్ట్ చేసిన ఈ మెర్సీ కిల్లింగ్ మూవీలో సాయికుమార్ తోపాటు పార్వతీశం, ఐశ్వర్య వుల్లింగల, హారిక, రామరాజు, సూర్యలాంటి వాళ్లు నటించారు. అసలు ఈ పేరుతో థియేటర్లలో ఒక సినిమా వచ్చిందన్న విషయం చాలా మందికి తెలియదు. అయితే ఇప్పుడు ఆహా వీడియో ద్వారా ఓటీటీలోకి రావడంతో మరింత మంది ప్రేక్షకులకు మూవీ చేరువ కానుంది.
Home Entertainment OTT Action Drama: ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న తెలుగు యాక్షన్ డ్రామా.. లో...