Samineni Udayabhanu : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. వైసీపీని వీడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏళ్ల తరబడి జగన్ వెంట నడిచిన నేతలు కూడా వైసీపీకి గుడ్‌బై చెబుతున్నారు. తాజాగా.. జగన్ నమ్మిన బంట్లు బాలినేని, సామినేని పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ ఇద్దరు జనసేన చేరడానికి రెడీ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here