YV Subbareddy: జంతువుల కొవ్వు వినియోగం ఆరోపణలపై వైసీపీ న్యాయపోరాటానికి సిద్ధమైంది. వైసీపీ అధికారంలో ఉండగా టీటీడీ లడ్డూ ప్రసాదాల తయారీలో జంతువుల కొవ్వును వినియోగించారనే ఆరోపణలపై ప్రమాణం చేసి సాక్ష్యాలతో నిరూపించాలని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here