YV Subbareddy: జంతువుల కొవ్వు వినియోగం ఆరోపణలపై వైసీపీ న్యాయపోరాటానికి సిద్ధమైంది. వైసీపీ అధికారంలో ఉండగా టీటీడీ లడ్డూ ప్రసాదాల తయారీలో జంతువుల కొవ్వును వినియోగించారనే ఆరోపణలపై ప్రమాణం చేసి సాక్ష్యాలతో నిరూపించాలని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.
Home Andhra Pradesh YV Subbareddy: బాబుకు మతి భ్రమించింది, రుజువు చేయకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్న వైవీ...