టీడీపీ హయాంలోనే 1995 సంవత్సరంలో డ్వాక్రా సంఘాల వ్యవస్థను ప్రారంభించారని , 2002 లో వెలుగు శాఖను ఏర్పాటు చేయగా దాన్ని 2009 లో సెర్ప్‌గా మార్చినట్టు చెప్పారు. మహిళల ఆర్థిక అభ్యున్నతికి, సాధికారతకు సెర్పు వ్యవస్థను ఏర్పాటు చేయడం అయిందని, అయితే గత ప్రభుత్వ హయాంలో ఈ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారని, వీరందరి జీవనోపాది కోసం ఋణాలు అందజేసేందుకు దాదాపు రూ.40 వేల కోట్లు టర్నోఓవర్ అవుతుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here