‘హిందూ ధార్మిక క్షేత్రంలో అన్యమత ప్రచారం పూర్తిగా నిషిద్ధం. దేవుడిపై నమ్మకం లేని నాస్తికులకు, అన్యమతస్తులకు టీటీడీ పగ్గాలు అప్పగించడంవల్లే పవిత్రమైన తిరుమల కొండపై ఇలాంటి నీచమైన, ఘోరమైన కార్యక్రమాలకు ఆస్కారం ఏర్పడింది. ఇకపై అలాంటి వారికి టీటీడీ పగ్గాలు అప్పగించకుండా, అన్యమత ప్రచారం జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరుతున్నా. తిరుమల కొండ పవిత్రతపై, లడ్డూ ప్రసాదాలపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివ్రత్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఝప్తి చేస్తున్నా’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
Home Andhra Pradesh చంద్రబాబుకు బండి సంజయ్ లేఖ.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్!-bandi sanjay letter to...