ఇక ఆ తర్వాత బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 149 పరుగులకే ఆలౌటైంది. బుమ్రా 4 వికెట్లు, సిరాజ్, ఆకాశ్‌దీప్, జడేజా తలా రెండేసి వికెట్లు తీసుకున్నారు. బంగ్లా ఇన్నింగ్స్ లో షకీబల్ హసన్ మాత్రమే 32 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీంతో ఇండియాకు 227 పరుగుల లీడ్ వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here