మంచు విష్ణు క‌న్న‌ప్ప‌లో…

స‌త్య‌భామ త‌ర్వాత తెలుగులో మంచు విష్ణు క‌న్న‌ప్ప‌లో గెస్ట్ రోల్ చేస్తోంది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. క‌న్న‌ప్ప‌లో కాజ‌ల్‌తో పాటు ప్ర‌భాస్‌, అక్ష‌య్‌కుమార్‌, మోహ‌న్‌లాల్ గెస్ట్‌లుగా క‌నిపించ‌బోతున్నారు. ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో క‌న్న‌ప్ప రిలీజ్ కానుంది. క‌న్న‌ప్ప కంటే ముందే మంచు విష్ణు, కాజ‌ల్ క‌లిసి మోస‌గాళ్లు అనే సినిమా చేశారు. మ‌రోవైపు బాలీవుడ్‌లో స‌ల్మాన్ హీరోగా న‌టిస్తోన్న సికంద‌ర్‌లో కాజ‌ల్ ఓ హీరోయిన్‌గా న‌టిస్తోన్న‌ట్లు స‌మాచారం. ఈ మూవీతో దాదాపు మూడేళ్ల త‌ర్వాత బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది కాజ‌ల్‌. సికంద‌ర్ మూవీలో ర‌ష్మిక మంద‌న్న మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here