రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ లో భాగంగా పని చేస్తున్న ఆరోగ్య మిత్రలు సమ్మె విరమించారు.  సమ్మెను విరమిస్తున్నట్లు  సంఘ ప్రతినిధులు లేఖను విడుదల చేశారు. ఆరోగ్యమిత్రల వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి దామోదర ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here