తిరుమల లడ్డూ వివాదంపై టీటీడీ ఈవో కీలక విషయాలు చెప్పారు. త‌క్కువ రేటుకే నెయ్యిని స‌ప్లై చేస్తున్నారంటేనే అనుమానప‌డ్డామని అన్నారు. ఈ డౌట్ తోనే శాంపిల్స్ టెస్టుకు పంపామని అన్నారు. ఈ నివేదికలో కల్తీ జరిగినట్లు తేలిందని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here