YSRCP Petition: తిరుమల లడ్డూ ప్రసాదాల్లో జంతువుల కొవ్వు ఆరోపణలపై వైఎస్సార్సీపీ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. వైవీ సుబ్బారెడ్డి తరపున ఏపీ హైకోర్టులో మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
Home Andhra Pradesh YSRCP Petition: లడ్డూ ప్రసాదాల వ్యవహారంపై హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్, న్యాయవిచారణకు ఆదేశించాలని...