టీడీపీ హయాంలోనే 1995 సంవత్సరంలో డ్వాక్రా సంఘాల వ్యవస్థను ప్రారంభించారని , 2002 లో వెలుగు శాఖను ఏర్పాటు చేయగా దాన్ని 2009 లో సెర్ప్గా మార్చినట్టు చెప్పారు. మహిళల ఆర్థిక అభ్యున్నతికి, సాధికారతకు సెర్పు వ్యవస్థను ఏర్పాటు చేయడం అయిందని, అయితే గత ప్రభుత్వ హయాంలో ఈ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారని, వీరందరి జీవనోపాది కోసం ఋణాలు అందజేసేందుకు దాదాపు రూ.40 వేల కోట్లు టర్నోఓవర్ అవుతుందన్నారు.
Home Andhra Pradesh అసలైన అర్హులకే సామాజిక పెన్షన్లు, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల వెరిఫికేషన్-social pensions only for...