లడ్డూ వివాదంపై టీటీడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులతో ఈవో భేటీ అయ్యారు. ఆలయం సంప్రోక్షణపై సమావేశంలో చర్చించనున్నారు. ప్రధాన అర్చకుడు, పండితులతో టీటీడీ ఈవో చర్చలు జరుపుతున్నారు. దీనిపై చంద్రబాబుకు నివేదిక ఇవ్వనున్నారు టీటీడీ ఈవో. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు, అధికారులు, సలహాదారుల అభిప్రాయాలను ముఖ్యమంత్రికి తెలియజేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here