రాష్ట్రంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో 1,30,694 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరి బదిలీలకు కార్యాచరణను రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టులో ప్రారంభించింది. ఈ మేరకు వెబ్సైట్లో ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది. గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్ (జీవీడబ్ల్యూవీ) & గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం (వీఎస్డబ్ల్యూఎస్) డిపార్ట్మెంట్తో సహా కొన్ని విభాగాల ఉద్యోగుల బదిలీపై ప్రభుత్వం ఆగస్టు19 నుంచి ఆగస్టు 31 వరకు నిషేధాన్ని సడలించింది. ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్లపై మార్గదర్శకాలు, సూచనలను జారీ చేసింది.
Home Andhra Pradesh సచివాలయ ఉద్యోగుల బదిలీలకు మళ్లీ బ్రేక్, సెప్టెంబర్ 26 వరకు రిలీవ్ చేయొద్దని ఆదేశాలు-ap grama...