గత ఐదేళ్లలో పారిశ్రామికవేత్తలు ఎదుర్కొన్న ఇబ్బందులు, రాబోయే ఐదేళ్లలో ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో ఈ సదస్సులో చర్చించినట్టు లోకేష్ వివరించారు. ఇందుకోసం కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. పెట్టుబడుదారులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా ప్రభుత్వంతోనే చర్చించవచ్చని స్పష్టం చేశారు. కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటుపై వారం రోజుల్లో జీవో ఇస్తామని స్పష్టం చేశారు. ఒక ప్రభుత్వం తీసుకున్న పాలసీ నిర్ణయాలు, ఒప్పందాలను వేరే ప్రభుత్వం మార్చడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు.
Home Andhra Pradesh 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం.. సీఐఐ సమావేశంలో మంత్రి నారా లోకేష్-minister nara...