భారతీయ వంటల్లో కరివేపాకుది ప్రత్యేక స్థానం. కరివేపాకులు వేస్తే ఎన్నో వంటకాలకు ప్రత్యేక రుచి వస్తుంది. కరివేపాకులు నానబెట్టిన నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు ఈ డ్రింక్ తాగితే షుగర్ అదుపులో ఉండడం ఖాయం.