మయన్మార్ నుంచి 900 మందికి పైగా కుకీ మిలిటెంట్లు చొరబడి మైతీ గ్రామాలపై దాడి చేసే అవకాశం ఉందన్న సమాచారంతో మణిపూర్​లో హై అలర్ట్​ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here