మయన్మార్ నుంచి 900 మందికి పైగా కుకీ మిలిటెంట్లు చొరబడి మైతీ గ్రామాలపై దాడి చేసే అవకాశం ఉందన్న సమాచారంతో మణిపూర్లో హై అలర్ట్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
Home International Manipur security : మణిపూర్లో హై అలర్ట్- మయన్మార్ నుంచి 900 మంది మిలిటెంట్ల ఎంట్రీ!