నోట్బుక్ తీసుకురాలేదన్న కారణంతో ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడు చితకబాదాడు. దీంతో సదరు విద్యార్థి అక్కడకక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు.
Home Andhra Pradesh Tirupati District : నోట్బుక్ తీసుకురాలేదని విద్యార్థిని చితకబాదిన టీచర్ – వీపుపై వాతలు