రిషబ్ పంత్, శుభమన్ గిల్ జోడి నాలుగో వికెట్‌కి 167 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. గురువారం చివరి సెషన్‌లో యశస్వి జైశ్వాల్ (10), కెప్టెన్ రోహిత్ శర్మ (5), విరాట్ కోహ్లీ (17) తక్కువ స్కోరుకే ఔటైపోయారు. దాంతో 67/3తో నిలిచిన భారత్ జట్టుని పంత్, గిల్ జోడి తిరుగులేని స్థితిలో నిలిపింది. బంగ్లాదేశ్ బౌలర్లకి దాదాపు మూడు గంటలు ఈరోజు చుక్కలు చూపించేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here