(4 / 6)
తిరుమల లడ్డూ వివాదంపై టీటీడీ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులతో ఈవో సమావేశమై…. ఆలయం సంప్రోక్షణపై చర్చించారు. ప్రధాన అర్చకుడు, పండితులతో ఈవో చర్చలు జరిపారు. లడ్డూ వివాదంపై నివేదికను టీటీడీ ఈవో…సీఎం చంద్రబాబును కలిసి అందజేయనున్నారు. కల్తీ వివాదం, నెయ్యి కొనుగోలు, ఇతర విషయాలను సీఎంకు వివరించనున్నారు.