బంగ్లాకు కష్టమే!

అశ్విన్ మూడు వికెట్లతో అదగొట్టాడు. కీలక వికెట్లు తీసి భారత్‍ను మరింత పటిష్ట స్థితిలో నిలిపాడు. బుమ్రాకు ఓ వికెట్ దక్కింది. నాలుగో రోజు ఆటను 4 వికెట్లకు 158 వద్ద బంగ్లా రేపు కొనసాగించనుంది. నజ్ముల్, షకీబ్ బ్యాటింగ్ కంటిన్యూ చేస్తారు. ఈ తొలి టెస్టులో ఇంకా రెండు రోజుల ఆట ఉంది. బంగ్లా చేతిలో ఇంకా ఆరు వికెట్లు ఉండగా.. గెలువాలంటే ఇంకా 357 పరుగులు చేయాలి. అయితే, ఈ స్కోరు చేయడం బంగ్లాకు తలకు మించిన పనే. టీమిండియానే విజయం సాధించే పటిష్టమైన స్థితిలో ఉంది. నాలుగో రోజే భారత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here