వైసీపీలో ఇద్దరే శాశ్వతం..

గతంలో నిర్వహించిన వైసీపీ ప్లీనరీలో మాజీమంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చాయి. ‘వైసీపీలో ఇద్దరే శాశ్వతం.. లీడర్లు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ.. జెండా మోసే కార్యకర్త, జగన్.. ఈ ఇద్దరే పార్టీలో పర్మనెంట్’ అని పేర్ని నాని వ్యాఖ్యానించారు. నాని చేసిన ఈ కామెంట్స్, జగన్ తాజాగా చేసిన వ్యాఖ్యలకు జోడించి చేసిన వీడియోలు ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు నిజమేనని.. వైసీపీలో ఈ ఇద్దరే శాశ్వతం అని క్యాడర్ చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here