టీడీపీలో చేరే అవకాశం..

ఒకవేళ గ్రంధి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేస్తే.. ఏ పార్టీలో చేరతారనే చర్చ కూడా జరుగుతోంది. 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు గ్రంధీ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్‌పై ఘాటు విమర్శలు చేశారు. దీంతో ఆయన జనసేన పార్టీలో చేరే అవకాశం లేదని తెలుస్తోంది. ఆయన వెళ్దామని ట్రై చేసినా.. జనసైనికులు సపోర్ట్ చేసే అవకాశం లేదు. దీంతో గ్రంధి సైకిల్ ఎక్కుదామనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ కూడా వీలుకాకపోతే.. బీజేపీలో చేరే అవకాశం అందని ఆయన ఫాలోవర్స్ కొందరు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here