1.సుకన్య సమృద్ధి యోజన :

సుకన్య సమృద్ధి యోజన పథకం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం ప్రారంభించిన పొదుపు కార్యక్రమం. ఇది ఆడపిల్లల విద్య, వివాహ ఖర్చులను కవర్ చేయడానికి ఉద్దేశించినది. ఈ పథకాన్ని జనవరి 22, 2015న కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. తల్లిదండ్రులు సంవత్సరానికి కనిష్టంగా రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 1,50,000 వరకు పొదుపు చేసుకోవచ్చు. పోస్టాఫీసులు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ పెట్టుబడులపై 8.2 శాతం వడ్డీ అందిస్తోంది. బాలికల పేరుతో తల్లిదండ్రులు, సంరక్షకుడు అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు ఈ పథకానికి అర్హులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here