Polavaram : అది దట్టమైన అడవి. ఆ ఆడవిలో గలగల పారే సెలయేర్లు. ఆ సెలయేర్ల మధ్యలో మహిమ గల అమ్మవారు.. ఆ అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తారు భక్తులు. అవును ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో ఉన్న గుబ్బల మంగమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here