శ్రీకాకుళం జిల్లాలోని ర‌ణ‌స్థ‌లం మండ‌లం పరిధిలో విషాదం చోటు చేసుకుంది. కందిరీగలు చేసిన దాడిలో ఇద్దరు వ్య‌వ‌సాయ కూలీలు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. స్థానికంగా విషాదఛాయాలు అలుముకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here