Tadepalle : ఏపీలో తిరుమల లడ్డూ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఇష్యూపై ఇప్పటికే టీడీపీ, వైసీపీ మధ్య పొలిటికల్ వార్ జరుగుతుండగా.. తాజాగా హిందు సంఘాలు ఎంటర్ అయ్యాయి. మాజీ సీఎం జగన్ ఇంటి దగ్గర కొందరు హిందువులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here