AP Nominated Posts : మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్‌లు, గ్రామస్థాయి పార్టీ నేతలతో టీడీపీ చీఫ్ చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకి కార్యకర్తలే బలం అని.. వారి త్యాగాలను మర్చిపోలేమని అన్నారు. త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here