Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి హరీశ్ రావు సెటైర్లు వేశారు. కాలువకు గండి పడి 23 రోజులు గడుస్తున్నా.. పూడ్చడం చేతకావడం లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన హరీశ్.. ఖమ్మం జిల్లా మంత్రులపై ఫైర్ అయ్యారు. హైడ్రా పైనా కీలక వ్యాఖ్యలు చేశారు.