Karimnagar : కరీంనగర్ జిల్లాలో విషాదం జరిగింది. ఓ వివాహిత స్పీడ్ బోటు నుంచి నీటిలోకి దూకేసింది. దీంతో బోటులో ఉన్నవారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సేఫ్ జాకెట్ విసిరి మహిళను కాపాడారు. ఈ ఘటన కరీంనగర్ ఎల్ఎండీలో జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here