Ponnavolu on Tirumala Laddu : తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని వైసీపీ నేత, న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. పంది కొవ్వు కేజీ రూ.450 నుంచి రూ.1400 వరకు ఉంటుందని, రూ.320 నెయ్యిలో ఖరీదైన పంది కొవ్వు కలుపుతారా? అని ప్రశ్నించారు.