Ponnavolu on Tirumala Laddu : తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని వైసీపీ నేత, న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. పంది కొవ్వు కేజీ రూ.450 నుంచి రూ.1400 వరకు ఉంటుందని, రూ.320 నెయ్యిలో ఖరీదైన పంది కొవ్వు కలుపుతారా? అని ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here