ఎవడే సుబ్రహ్మణ్యంతో…
నాని, విజయ్ దేవరకొండ హీరోలుగా నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం మూవీతో హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది మాళవికానాయర్. మహానటి, ట్యాక్సీవాలా, కళ్యాణ వైభోగమే సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది. గ్లామర్కు దూరంగా యాక్టింగ్కు స్కోప్ ఉన్న పాత్రలపై ఫోకస్ పెడుతూ తెలుగులో సినిమాలు చేస్తోంది.