టికెట్ రహిత ప్రయాణం సమస్య అయినందున, రద్దీగా ఉండే పండుగ కాలంలో ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది రైల్వే మంత్రిత్వ శాఖ. సీనియర్ అధికారులు డివిజనల్, జోనల్ స్థాయిలలో డ్రైవ్లను పర్యవేక్షిస్తారు. నవంబర్ 18, 2024 నాటికి ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది.
Home International Ticketless Travellers : టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేస్తున్నారా? ఈ పండుగ సీజన్లో స్పెషల్...