టికెట్ రహిత ప్రయాణం సమస్య అయినందున, రద్దీగా ఉండే పండుగ కాలంలో ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది రైల్వే మంత్రిత్వ శాఖ. సీనియర్ అధికారులు డివిజనల్, జోనల్ స్థాయిలలో డ్రైవ్‌లను పర్యవేక్షిస్తారు. నవంబర్ 18, 2024 నాటికి ఫీడ్‌బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here