Tirumala : తిరుమల లడ్డూ ప్రసాదాలు, ఇతర నైవేద్యాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధరింపజేసేందుకు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి వద్ద గల యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా శుద్ధి, శాంతి హోమాలను టీటీడీ నిర్వహించింది. ఆహార పదార్థాలు, నైవేద్యాలు, ప్రసాదాలకు తీర్థం చ‌ల్లి, శుద్ధి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here