Tirupati Accident: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఆగి ఉన్న కంటెయినర్ లారీని వెనక నుంచి కారు అతి వేగంగా ఢీకొట్టింది.పుణ్యక్షేత్రం అరుణాచలం దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు.
Home Andhra Pradesh Tirupati Accident: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదంలో ముగ్గురు...