TTD Santhi Homam: కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడిన తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రసాదం నాణ్యత విషయంలో దిద్దుబాటు చర్యలతో పాటు ఆలయంలో శాంతి హోమం నిర్వహించాలని నిర్ణయించింది.నాణ్యతా లోపాలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన టీటీడీ, నేడు హోమం నిర్వహించనుంది.
Home Andhra Pradesh TTD Santhi Homam: నేడు తిరుమలలో శాంతి హోమం, నెయ్యి వివాదం నేపథ్యంలో టీటీడీ కీలక...