విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. వైద్యులు నిర్లక్ష్యమే కారణమంటూ అంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ బిడ్డకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు అక్కడి చేరుకొని బాధితులకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here