Vijayawada : విజ‌య‌వాడ‌లో విషాదం జరిగింది. నీళ్ల‌నుకుని యాసిడ్ తాగిన ఏడాదన్న చిన్నారి మృతి చెందింది. దీంతో త‌ల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. శ‌నివారం జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. విజ‌య‌వాడ ప‌ట‌మ‌ట పోలీసులు కేసు న‌మోదు చేసి.. ద‌ర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here