నూనె, నెయ్యి

నెయ్యితో చేసిన ఆహారాలు తిన్న తరువాత, అలాగే నూనెలో డీప్ ఫ్రై చేసిన పదార్థాలు, వేరుశెనగ, వేయించిన డ్రై ఫ్రూట్స్ వంటివి తిన్న తరువాత నీరు తాగకూడదు. ఈ ఆహారాలు తిన్న తరువాత నీళ్లు తాగితే ఆ వ్యక్తికి దగ్గు సమస్య రావచ్చు. వాస్తవానికి, వీటన్నింటిలో అధిక మొత్తంలో నూనె ఉంటుంది, నీరు త్రాగినప్పుడు ఆహార నాళంలో కొవ్వు రూపంలో పేరుకుపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here