మొత్తం 99 మందితో మొదటి నామినేటెడ్ పదవుల జాబితాను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీ లకు పెద్ద పీట వేశారు. 11 మంది క్లస్టర్ ఇంఛార్జ్ లకు పదవులు దక్కాయి. ఒక క్లస్టర్ ఇంఛార్జ్ కు ఛైర్మెన్ పదవి దక్కింది. 6 గురు యూనిట్ ఇంఛార్జ్ లకు పదవులు దక్కాయి.
Home Andhra Pradesh ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర… 20 మంది ఛైర్మన్లతో తొలి జాబితా విడుదల-nominated posts fair...