Anantapur Chariot Burned : అనంతపురంలో జిల్లా హనకనహాల్ గ్రామంలో రామాలయం రథానికి ఆగంతకులు నిప్పుపెట్టారు. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. స్థానికులు గమనించే సరికి సగానికి పైగా రథం కాలిపోయింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here