AP Paddy Procurement : 2024-25 ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లపై ఏపీ సర్కార్ మార్గదర్శకాలు జారీ చేసింది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వికేంద్రీకరణ విధానంలో కొనుగోళ్లు చేపట్టనున్నారు. ధాన్యం కొనుగోలు అనంతరం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ఆదేశించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here