కేసు నమోదు

సరోజినీ నగర్ పోలీస్ స్టేషన్ లో పోక్సో (pocso act), ఇతర సంబంధిత చర్యల కింద కేసు నమోదు చేశామని, నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకుని లోతుగా దర్యాప్తు చేస్తున్నామని సౌత్ డీసీపీ కేశవ్ కుమార్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి హోటల్ సీసీటీవీ ఫుటేజీని కనుగొన్నామని, దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని కృష్ణానగర్ ఏసీపీ వినయ్ కుమార్ ద్వివేది తెలిపారు. బాలిక తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె బ్యాగ్ లాక్కుని, బలవంతంగా కారులోకి లాక్కెళ్లి కృష్ణా నగర్ లోని హోటల్ ప్యారడైజ్ శాంతి ఇన్ కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక తండ్రి ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here