Janasena Pawan Kalyan: తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి నాణ్యత వ్యవహారంలో వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను తాను నిందించడం లేదని, కానీ తప్పు జరిగితే దానిని అంగీకరించాలని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై పవన్ ప్రాయశ్చిత్తం చేపట్టారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here