Mlc Election Voters : నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటరు నమోదు ప్రక్రియ ఈ నెల 30 నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుత ఎమ్మెల్సీ సభ్యుల కాలపరిమితి వచ్చే ఏడాది మార్చి 29తో ముగియనుంది. ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు మొదలయ్యాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here