NTR Bharosa: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సామాజిక పెన్షన్లపై ముఖ‌్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పెద్ద ఎత్తున అనర్హులకు సామాజిక పెన్షన్లు అందిస్తున్న నేపథ్యంలో అనర్హులు స్వచ్ఛంధంగా తమ పెన్షన్లను వదులుకోవాలని బాబు సూచించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here